వరుస లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 284.01 పాయింట్లు లాభపడి 34,109.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.45 పాయింట్లు లాభపడి 10,061.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.46గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/