వరుసగా మూడో రోజు నష్టాల్లో మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు నష్టపోయి 59,919కి పడిపోయింది. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 17,873కి దిగజారింది.
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.52వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/