స్పల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.53 సమయంలో సెన్సెక్స్ 64 పాయింట్లు లాభపడి 40,979 వద్ద కొనసాగుతుంది. నిఫ్ట్టీ 7 పాయింట్లు ఎగబాకి 12,043 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.18 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/