దేశీయ స్టాక్ మార్కెట్లు అప్రమత్తం

Mumbai: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరి కొద్ది సేపటిలో లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉదయం సెన్సెక్స్ 38 పాయింట్లు, నిఫ్టి 88 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 40, 684 పాయింట్ల వద్ద, నిఫ్టి 11, 947 పాయింట్ల వద్ద ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/