వలస కార్మికులతో రాహుల్ గాంధీ చర్చ
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా వలస కార్మికుల తమ సొంత రాష్ట్రలకు వెళ్తుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని వలస కార్మికులతో సంభాషిస్తున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/