లాక్డౌన్ అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం కాదు.. మరింత పెరుగుతున్నాయి. లాక్డౌన్ అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. లాక్డౌన్ లక్ష్యం, ఉద్దేశం నెరవేరలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయట్లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒంటరిగా పోరాటం చేశాం’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/