కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం, రణదీప్ సింగ్ సుర్జేవాలా కాంగ్రెస్ కార్యలయంలో ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/