దేశంలో 24 గంటల్లో కొత్తగా 1396 కరోనా కేసులు

YouTube video

Press Briefing on the actions taken, preparedness and updates on COVID-19 | 27.04.2020

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నియంత్రణ చర్యలు చెప్పటినప్పటికి కూడా రోజురోజుకు కేసులు పెరుగున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1396 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో.. భారత్‌లో మొత్తం కరోనా నిర్ధారిత పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు చేరింది. భారత్‌లో ప్రస్తుతం 20,835 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఒక్కరోజులో 381 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/