గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి
బిలాస్పూర్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బిలాస్పూర్లోని గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి ప్రసంగించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/