చారిత్రాత్మక బోడో ఒప్పంద కార్యక్రమంలో ప్రధాని

YouTube video

PM Shri Narendra Modi participates in historic Bodo Agreement ceremony in Assam

అస్సాం : అస్సాంలో చారిత్రాత్మక బోడో ఒప్పంద లాండ్‌ కోసం దశాబ్దాలుగా జరుగుతోన్న పోరాటం పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బోడోలాండ్‌ ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కేంద్రంతో అస్సాం ప్రభుత్వం, బోడో పోరాట సంస్థలకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ప్రధాని మోడి ఈరోజు అస్సాం లోని కోక్రాఝర్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/