పోలవరం ప్రాజెక్టు పనులను పరీశీలించిన సిఎం
ప్రాజెక్టు ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే
అమరావతి: ఏపి సిఎం జగన్ పోలవరానికి చేరుకున్ని పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేయనున్నారు. పోలవరం పురోగతి పనులను పరిశీలించి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. సీఎం హోదాలో రెండోసారి జగన్ పోలవరానికి వెళ్లారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/