దిల్షాద్ గార్డెన్ రోడ్షోలో అమిత్షా
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి ప్రచారం చేస్తుంది. ఈనేపథ్యలోనే కేంద్రమంత్రి అమిత్షా ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్లో రోడ్షో పాల్గొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/