కొత్తగా 197 కరోనా కేసులు
మొత్తం కేసులు 2లక్షల 93వేల 253
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2లక్షల 93వేల 253కు, కరోనా మృతుల సంఖ్య 1,589కి చేరాయి.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/