కొత్తగా 189 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,590

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా సోకింది.
అదే సమయంలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,590కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1592కి పెరిగింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/