మాజీ సీఎం ములాయం సింగ్ కన్ను మూత
గురుగ్రామ్: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ ఇక లేరు. ఆరోగ్యం విషమించి కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 82 ఏళ్ల ములాయం మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. గత నెల 22 నుంచి గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో చికిత్సనందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ములాయం కన్నుమూశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/