కేసీఆర్ కు శ్రీవారి ప్రసాదం అందజేత
సియం ను కలిసిన ఎమ్మెల్యే ‘సండ్ర’
Hyderabad: ముఖ్యమంత్రి కెసిఆర్ తో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటరమణ భేటీ అయ్యారు.
తన 51వ జన్మదినం సందర్భంగా రెండు రోజుల కిందట సండ్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల నుంచి ఈ రోజు తిరిగి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.
తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/