విజయసాయిరెడ్డి తో రోజా భేటీ

పార్టీ మహిళా విభాగం బలోపేతంపై చర్చ

MLA Roja met MP Vijayasaireddy at the Tadepalli party office on Thursday evening
MLA Roja met MP Vijayasaireddy at the Tadepalli party office on Thursday evening

Amaravati: తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ మ‌హిళా విభాగం, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు చేయుతనిస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/