హారితహరంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

minister-sabitha-indra-reddy-haritha haram

హైదరాబాద్‌: తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దుద్దాగు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి హారితహరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దుద్దాగు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి హారితహరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు సిఎం కెసిఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వం ఆరో విడుత హరితహరాన్ని ఉద్యమంలా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పి. కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/