అంబులెన్స్‌ ప్రారంభించిన కెటిఆర్‌

minister-ktr launched by ambulance

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ తన జన్మదినం సందర్భంగా గిప్టులు వద్దు, పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించండని ఇచ్చిన పిలుపుకు మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన ‘గిఫ్ట్ ఏ స్మైల్’   కార్యక్రమంలో భాగంగా ప్రగతి భవన్ లో కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తరఫున సమకూర్చిన కరోనా టెస్టింగ్ అంబులెన్సులను కెటిఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/