అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌తో మంత్రి హ‌రీష్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్ని శాఖల కార్య‌ద‌ర్శుల‌తో బీఆర్కే భ‌వ‌న్‌లో స‌మావేశం అయ్యారు. ప్ర‌భుత్వ శాఖ‌ల ఆస్తులు, భూములు, ఉద్యోగులు, ఖాళీల‌పై అధికారుల‌తో హ‌రీష్ రావు చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు ఇత‌రులు హాజ‌ర‌య్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/