2కే రన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట: మంత్రి హరీష్‌రావు స్వచ్ఛ సర్వేక్షణ్‌.. స్వచ్ఛరన్‌లో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. స్వచ్ఛ రన్‌లో పాల్గొందాం… దేశానికి మన ఐక్యతను చాటి చెబుదామని పిలుపునిచ్చారు. ఈ రన్‌లో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా జిల్లాలోని అంబేద్కర్ సర్కిల్ నుండి ముస్తాబాద్ చౌరస్తా 2కే రన్ కొనసాగనుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/