దిశ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి, స్పీకర్
శ్రీకాకుళం: ఏపి మంత్రి ధర్మాన కృష్ట దాస్, ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళంలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ట దాస్, స్పీకర్ తమ్మినేని మాట్లాడారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/