మధ్యాహ్నం మీడియాతో సమావేశం

కరోనా నివారణ, జనతా కర్ఫ్యూ అంశాలపై

TS CM KCR

Hyderabad: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు.

కరోనా నివారణ, జనతా కర్ఫ్యూ అంశాలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/