లాభాలతో ప్రారంభమయిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 9.45 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 31,815 వద్ద కోన సాగుతుండగా.. నిప్టి 23 పాయింట్ల లాభంతో 9,306 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.55 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/