ఆర్బీఐ చర్యలతో లాభపడిన మార్కెట్లు
సెన్సెక్స్ 986… నిఫ్టీ 273
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగించాయి. ఆర్బిఐ ప్రకటించింన చర్యల నేపథ్యంలో నేడు మార్కెట్లు లాభాల పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 986 పాయింట్ల లాభపడి 31,588కు చేరుకుంది. నిఫ్టీ 273 పాయింట్లు లాభపడి 9,266వద్ద ముగిసింది. కాగా డాలరుతో రూపాయి మారకం విలువ 76.39గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/