కొత్త ఏడాది స్టాక్ మార్కెట్లు శుభారంభం

ముంబయి: నూతన సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు శుభారంభిచాయి. ఉదయం 9.52 సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 41,343 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు ఎగబాకి 12,194 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.20 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/