లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 449 పాయింట్లు వృద్ధి చెంది 38,611 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 147 పాయింట్లు లాభపడి 11,280 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.63 వద్ద కొనసాగుతుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/