భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్్ సూచీ 1,222 పాయింట్లు దిగజారి 36,354 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ సూచీ 348 పాయింట్లు పతనమై 10,646 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.03 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/