లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 259 పాయింట్లు లాభపడి 41,859 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 72 పాయింట్లు లాభపడి 12,329 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.82 వద్ద కొనసాగుతోంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/