లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెనెక్స్ 205 పాయింట్లు లాభపడి 41,334 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 54 పాయింట్లు పెరిగి 12,161 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.22 వద్ద కొనసాగుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/