ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 39 పాయింట్లు నష్టపోయి 30,597 వద్ద కొనసాగుతుంది. నిష్టీ 21 పాయింట్లు కోల్పోయి 8,960 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.30 వద్ద కొనసాగుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/