ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్‌ 45.42 పాయింట్లు నష్టపోయి, 33,462 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 8 పాయింట్లు లాభపడి 9,889 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలు రూ.75.97 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/