స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు నష్టపోయి 37,973కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 11,222 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.85గా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/