స్టాక్ మార్కెట్లలో మళ్లీ లాభాలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు లాభపడి 58,795కి పెరిగింది. నిఫ్టీ 121 పాయింట్లు పుంజుకుని 17,536 వద్ద స్థిరపడింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/