లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 138 పాయింట్లు లాభపడి 52,975కి చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 15,856 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.42 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/