లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు లాభపడి 47,613కి పెరిగింది. నిఫ్టీ 59 పాయింట్లు పుంజుకుని 13,934 వద్ద స్థిరపడింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/