భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు పెరిగి 38,697కి చేరుకుంది. నిఫ్టీ 169 పాయింట్లు పుంజుకుని 11,416కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.14 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/