లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 59,745కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 17,813 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద కొనసాగుతుంది

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/