స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 61,716కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 18,418 వద్ద స్థిరపడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/