స్టాక్ మార్కెట్ల జోరుకు బ్రేక్

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు నష్టపోయి 59,015కి పడిపోయింది. నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 17,585 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.48 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/