స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 58,250కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 17,353 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.57వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/