నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 178 పాయింట్లు పతనమై 52,323కి పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 15,691కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.08 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/