నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 60,286కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 17,721 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.70 వద్ద కొనసాగుతుంది.