వరుసగా నాలుగో రోజు నష్టాల్లో మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లో కూడా నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్లు నష్టపోయి 57,788కి పడిపోయింది. నిఫ్టీ 103 పాయింట్లు పతనమై 17,221 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.23 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/