ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు లాభపడి 60,978కి పెరిగింది. నిఫ్టీ 0.25 పాయింట్లు నష్టపోయి 18,118 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయనికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.81.64 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/