లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 53,161కి చేరుకుంది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 133కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.78.34వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/