మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 575 పాయింట్లు నష్టపోయి 59,034కి పడిపోయింది. నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి 17,639కి దిగజారింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/