లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: నేడు దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్లు లాభపడి 41,306 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 14 పాయింట్లు లాభపడి 12,182 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం 71.32 వద్ద కొనసాగుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/