లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్లు పెరిగి 46,099కి చేరింది. నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 13,514 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.66గా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేరయండి:https://www.vaartha.com/andhra-pradesh/