మంతెన రామరాజు 12 గంటల నిరాహరా దీక్ష

ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌

mantena ramaraju
mantena ramaraju

ఏలూరు: రాష్ట్రంలోని ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు 12 గంటలు నిరాహరా దీక్షకు పూనుకుకున్నారు. ప్రతి ఒక రైతుకు కుటుంబానికి రూ.5000 ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా మూసివేసిన అన్న క్యాంటిన్లను తెరవాలని, కరోనాపై పోరాడుతున్న పోలీసులు, వైద్యులకు మాస్కులు, రక్షణ కిట్లు అందించాలని ఎమ్మెల్యే రామరాజు డిమాండ్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/